శ్రీకృష్ణభాగవతం(2వ భాగం)

Sri Krishnabhaghavatham-02

పిలకా గణపతి శాస్త్రి

Pilaka Ganapathi Shastri



రూ. 350


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


(రెండు భాగములు కలిపి  రూ. 700/‍-)

భాగవత పురాణం గహనమైన రచన. పోతనగారి ఆంధ్రీకరణంతో వన్నెకెక్కింది. శ్రీకృష్ణభాగవతం పిలకా గణపతి శాస్త్రిగారి మనోజ్ఞ వచనానుసరణం. ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకుంది.

శ్రీమహావిష్ణువు ఏకవింశతి అవతారాల వర్ణన భాగవతంలో ఉంది. అయితే ప్రసిద్ధంగా చెప్పుకొనేవి దశావతారాలే. అందునా భాగవతంలో కృష్ణావతరానికి ప్రశస్తి ఎక్కువ. కృష్ణావతార గాథను వర్ణించే దశమ స్కంధం భాగవత స్కంధాలన్నిటిలోనూ విపులమైంది. పోతనగారు చెప్పినట్లు -

లలిత స్కంధము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం

జులతా శోభితమున్‌ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్‌ సుందరో

జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నై

వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరువుర్విన్‌ సద్ద్విజశ్రేయమై.

Books By This Author

Book Details


Titleశ్రీకృష్ణభాగవతం(2వ భాగం)
Writerపిలకా గణపతి శాస్త్రి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-82203-33-9
Book IdEBL057
Pages 664
Release Date14-Feb-2012

© 2014 Emescobooks.Allrights reserved
36558

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6973