--
శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది.
ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది.
ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకొని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానాన్నందుకున్న కమనీయ నవల ‘విశాల నేత్రాలు’.
Title | విశాలనేతాల్రు |
Writer | పిలకా గణపతి శాస్త్రి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-80409-09-2 |
Book Id | EBJ032 |
Pages | 192 |
Release Date | 16-Jan-2010 |