BrahamaSri Chaganti Koteshwara Rao Sharma
--
ప్రతిరోజూ నదీస్నానం చేసేవారి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఎందుకంటే చంద్రునికి సుధాకిరణుడు అని పేరు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు హిమకరః అంటూ ఉంటారు. ఆ చంద్రుడు అమృతకిరణాలను స్రవిస్తే ఆ ధారలను నదీజలాలు స్వీకరిస్తాయి. తెల్లవారు జామున నదిలో స్నానం చేస్తే నీటియందా అమృతం ప్రవేశించి ఉంటుంది. ఓషధీతత్త్వాన్ని పుచ్చుకుని ఉంటుంది కాబట్టి అటువంటి అమృతం కలసిన జలాలు శరీరాన్ని తాకిన కారణం చేత ఆరోగ్యం కలుగుతుంది.
| Title | పంచనదుల ప్రాశస్త్యం |
| Writer | బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-86763-50-1 |
| Book Id | EBR003 |
| Pages | 224 |
| Release Date | 06-Jan-2018 |