గాంధీ టోపీ గవర్నర్ - బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
About This Book
ఈడ్పుగంటి రాఘవేంద్రరావు స్వాతంత్య్రానికి ముందే మధ్యవయస్కుడిగా కన్ను ముయ్యడం భారతీయుల ముఖ్యంగా తెలుగువారి దురదృష్టం. స్వాతంత్య్రానంతరం నవభారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించే వారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ఈ గ్రంథం చదివిన సహృదయ పాఠకులు ముఖ్యంగా తెలుగు యువత ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారి గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసిన ఆవస్యకత ఎంతైనా ఉంది.