Andhra Sivaji Parvathaneni Veerayya Chowdary
రావినూతల శ్రీరాములు--
పర్వతనేని వెంకయ్య లక్ష్మమ్మ అనే రైతు దంపతులకు 1886 అక్టోబరు 4న జన్మించిన బాలుడే మన కథా నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి. సన్నకారు రైతు కుటుంబాల వారికి ఉన్నత విద్యలు చదివే అవకాశం ఆ కాలంలో వుండేది కాదు. గ్రామంలో వీలున్నంత వరకు విద్యాభ్యాసం చేసిన వీరయ్యకు మాతృభాష తెలుగులో మంచి పరిజ్ఞానమే అలవడింది. దానికి తోడు లోకజ్ఞానం చక్కగా అమరింది. బాల్యం నుండి పెద్ద వారి వద్దకు వెళ్లి విషయాలు గ్రహించేవాడు.
Title | ఆంధ్రశివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి |
Writer | రావినూతల శ్రీరాములు |
Category | చరిత్ర |
Stock | Available |
ISBN | 978-93-88492-46-1 |
Book Id | EBS034 |
Pages | 44 |
Release Date | 18-Sep-2019 |