ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, లలితగార్లు రచించిన జీవితచరిత్ర ఇది. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు విద్యావేత్తగా, తత్త్వవేత్తగా, సంఘసంస్కర్తగా సుప్రసిద్ధుడు. గొప్ప నిర్మాణాత్మక కృషి సల్పినవాడు. ప్రధానాచార్యుడిగా ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసినవాడు. ఉదాత్త జీవితం గడిపినవాడు.