--
డా. రాజేంద్రప్రసాద్ రచించిన ఈ పుస్తకం నిజాముల హైదరాబాదు రాజ్యస్థాపన, ఉత్థానం, తిరుగు ముఖం, చివరికి భారతసైనిక చర్య ద్వారా భారత సమాఖ్యలో విలీనం వరకు చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక ధోరణిలో పరిశీలిస్తుంది. ఈ పరిణామాలలో భాగస్వాములయిన పాత్రధారులందరి చరిత్రనూ వివరిస్తుంది.
| Title | నిజాం నవాబులు |
| Writer | రాజేంద్రప్రసాద్ |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-85829-70-3 |
| Book Id | EBK032 |
| Pages | 392 |
| Release Date | 28-Jan-2011 |