--
డా. రాజేంద్రప్రసాద్ రచించిన ఈ పుస్తకం నిజాముల హైదరాబాదు రాజ్యస్థాపన, ఉత్థానం, తిరుగు ముఖం, చివరికి భారతసైనిక చర్య ద్వారా భారత సమాఖ్యలో విలీనం వరకు చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక ధోరణిలో పరిశీలిస్తుంది. ఈ పరిణామాలలో భాగస్వాములయిన పాత్రధారులందరి చరిత్రనూ వివరిస్తుంది.
Title | నిజాం నవాబులు |
Writer | రాజేంద్రప్రసాద్ |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | 978-93-85829-70-3 |
Book Id | EBK032 |
Pages | 392 |
Release Date | 28-Jan-2011 |